దుబాయ్ లో తెలుగు సినీ తారల సందడి
- August 06, 2015
తెలుగు సినీ తారలు దుబాయ్ లో 'సైమా'(సౌత్ ఇండియా ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్) కి విచ్చేసారు.దక్షిణాది తారలంతా ఒకే వేదిక మీద చేసుకునే సందడి ఇది. ఆట పాటలతో ఇక్కడి దక్షిణాది ప్రజలను అలరించనున్నారు.'దుబాయ్ వరల్డ్ సెంటర్' లో నాలుగో సారి ఈ అవార్డ్ల పురస్కారాల ప్రదానోత్సవాన్ని ఘనంగా నిరవహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి.గురువారము తెలుగు మరియు కన్నడ అవార్డ్ల ప్రదానోత్సవం జరుగుతుంది. శుఖ్రవారము తమిళం మరియు మలయాళం అవార్డ్ల ప్రదానోత్సవం జరుగుతుంది.ఈ కార్యక్రమములో తెలుగు,కన్నడ,తమిళ,మలయాళం సినీ పరిశ్రమలకు చెందినా తారలు పాల్గొంటారు.ప్రముఖ కధానాయకుడు రానా సైమా వేడుకకు ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు.దేవిశ్రీ ప్రసాద్ సంగీత బాణీలతో అందరిని అలరించనున్నారు.శ్రుతి హస్సన్,శ్రియ తాపసి,ఆదాశర్మ,పూజ హెగ్డే,షర్మిలా వీళ్ళంతా ఆటపాటలతో అందరిని అలరించునున్నారు. తెలుగువారి లో ఇప్పటికే బాలకృష్ణ,నాగ చైతన్య,అల్లు అర్జున్,రవి పనస(ఆర్.కె మీడియా అధినేత) విచ్చేసి ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమ లో మీడియాయందు తమకంటూ ప్రత్యేక ముద్రవేసుకున్న 'ఆర్.కె మీడియా' వారు గత నాలుగు సంవత్సరాలుగా సైమాకు మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తున్నారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







