సౌదీ లో ఆత్మాహుతి దాడి
- August 06, 2015
సౌదీ అరేబియాలో గురువారం ఓ మసీదు వద్ద జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 13 మంది మృతిచెందారు. వీరిలో 10 మంది పోలీసులు, ముగ్గురు మసీదు కార్మికులున్నారు. అసిర్ రాజధాని అభాలో ఉన్న మసీదులో ఓ వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో 17 మంది పోలీసులు మృతి చెందినట్లు తొలుత వార్తలు వచ్చినా.. మొత్తం గా13 మంది మృత్యువాత పడినట్లు స్థానిక న్యూస్ ఏజెన్సీ స్పష్టం చేసింది. గత మే నెల నుంచి ఇప్పటివరకూ చూస్తే సౌదీలో ఇది మూడో ఆత్మాహుతి దాడి. ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థ ఈ దారుణానికి పాల్పడి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









