ఒమాని యాత్రికుడు రోడ్డు ప్రమాదంలో మృతి
- September 14, 2016
మస్క్యాట్: ఓమనీయడైన ఒక భక్తుడు సౌదీ అరేబియా లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో మరణించినట్లు ఒమన్ హజ్ మిషన్ ప్రకటించింది. ఒమాన్ జాతీయుడైన మహమ్మద్ బిన్ సాలెం అల్ ముజాయిని ఒక ట్రాఫిక్ ప్రమాదంలో మరణించాడని దేవాదాయ మరియు మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ బుధవారం వెల్లడించింది. ట్రాఫిక్ ప్రమాదంలో మహమ్మద్ బిన్ సాలెం బిన్ సాలెహ్ అల్ ముజాయిని భక్తుని మరణం పట్ల ఒమన్ హజ్ మిషన్ సంతాపం వ్యక్తం చేస్తూ ఆ కుటుంబంకు ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నట్లు ట్విట్టర్ లో ఒక ప్రకటన బుధవారం ప్రదర్శించబడింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







