సౌదీ అరేబియా రోడ్డు ప్రమాదంలో తెలంగాణ వాసి మృతి
- September 15, 2016
మండలంలోని చింతలపేటకు చెందిన గొడిసెల వెంకటి(38) సౌదీ అరేబియాలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. వెంకటి గడ్డి కోసుకుని వాహనంలో వేసుకుని, రోడ్డు దాటుతుండగా ఓ భారీ వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పేర్కొన్నారు.
వెంకటి నాలుగేళ్లుగా సౌదీఅరేబియా వెళ్లొస్తున్నాడు. అతడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి తెప్పించాలని, బాధిత కుటుంబానికి పరిహారం ఇప్పించాలని ప్రభుత్వాన్ని కోరారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







