పాఠశాలలు ఆదివారం నుంచి ప్రారంభం..మొదలు కానున్న ఇక్కట్లు
- September 17, 2016
వేసవి సెలవులు తరువాత అత్యధిక పాఠశాలలు ఆదివారం నుంచి ( రేపు ) తిరిగి ప్రారంభమవడం మరో వైపు ప్రభుత్వ కార్యాలయాలు ఈద్ అల్ అధా విరామం తర్వాత మొదలు కావడంతో ట్రాఫిక్ స్థంబనకు కారణం కానుంది. కతర్ నివాసితులు ఈ పరిస్థితుల దృష్ట్యా తమ ఇళ్ళ వద్ద నుంచి గమ్య స్థానాలకు త్వరితగతిన ప్రయాణ మవ్వాలని తద్వారా సురక్షిత డ్రైవింగ్ చేస్తూ వారి లక్ష్యంని చేరుకోవచ్చని ట్రాఫిక్ భద్రత అధికారి సూచించారు. భారీ ట్రాఫిక్ కతర్ అంతటా ముఖ్య ప్రాంతాల్లో ఉంటుందని భావిస్తున్నారు. 3 లక్షల మంది కంటే ఎక్కువ మంది విద్యార్థులు ఈ కొత్త విద్యా సంవత్సరంలో తరగతులకు హాజరు కావొచ్చని అంచనా వేస్తున్నారు. పలు పాఠశాలలకు చెందిన అనేక బస్సులు ఈ మార్గాలలో ప్రయాణం చేయాల్సి ఉంది. ప్రైవేట్ కార్లు మరియు పడవ లాంటి కార్లు ( లిమౌసిన్స్ ) లతో ట్రాఫిక్ రద్దీ రెట్టింపు కానుంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







