శరీరబరువు పెరగడంతో నడుము నొప్పి వచ్చే అవకాశాలు..
- September 17, 2016
* శరీరంలో క్యాల్షియం తక్కువగా ఉండటం మూలాన ఎముకలు బలహీనంగా మారి నడుము నొప్పికి మూలమౌతుంది.
* శరీరబరువు పెరగడంతో నడుము నొప్పి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ప్రసవం సమయంలో స్త్రీలు యోగాభ్యాసం చేయాలి. దీంతో వారిలో ప్రసవానంతరం వచ్చే నడుము నొప్పి రాదంటున్నారు వైద్యులు.
దంటున్నారు వైద్యులు.
*నడుము నొప్పికి ముఖ్య కారణం శారీరకంగా ఒత్తిడి పెరగడమేనంటున్నారు వైద్యులు.
* జాయిట్ పెయిన్ ఉన్న కారణంగాకూడా నడుము నొప్పి వస్తుందంటున్నారు వైద్యులు.
* ఎత్తైన చెప్పులు వాడితే నడుము నొప్పి వస్తుంది.
* మీ పడక మెత్తటి పరుపుతో కలిగినదై ఉండాలి. మీరు కూర్చునే కుర్చీ మెత్తగా ఉండాలి.
* వ్యాయామం లేదా యోగాభ్యాసం చేయనివారికికూడా నడుము నొప్పి వచ్చే అవకాశాలున్నాయంటున్నారు ఆరోగ్యనిపుణులు.
తాజా వార్తలు
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!









