డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- March 05, 2026
రియాద్: సౌదీ వైమానిక రక్షణ దళాలు ఒక డ్రోన్ మరియు రెండు క్రూయిజ్ క్షిపణులను అడ్డుకుని ధ్వంసం చేశాయని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.తూర్పు ప్రావిన్స్లోని రాస్ తనురా చమురు శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడికి ప్రయత్నించినప్పటికీ నష్టం వాటిల్లలేదని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కి అల్-మాలికి వెల్లడించారు.
ఈ సంఘటన వల్ల ఎటువంటి నష్టం జరగలేదని మరియు చమురు సరఫరాలను ప్రభావితం చేయలేదని పేర్కొన్నారు. వైమానిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తున్నాయని, కీలకమైన సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాల భద్రతకు ఢోకా లేదని తెలిపారు.
తూర్పు ప్రావిన్స్లో ఉన్న రాస్ తనురా..సౌదీ అరేబియాలో అతిపెద్ద చమురు శుద్ధి మరియు ఎగుమతి సౌకర్యాలలో ఒకటి అని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!
- కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులతో షార్జా పోలీసుల సందర్శనలు
- డా.పట్టాభి సీతారామయ్య స్మారక భవన నిర్మాణానికి ఏపీ క్యాబినేట్ ఆమోదం









