డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- March 05, 2026
రియాద్: సౌదీ వైమానిక రక్షణ దళాలు ఒక డ్రోన్ మరియు రెండు క్రూయిజ్ క్షిపణులను అడ్డుకుని ధ్వంసం చేశాయని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.తూర్పు ప్రావిన్స్లోని రాస్ తనురా చమురు శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడికి ప్రయత్నించినప్పటికీ నష్టం వాటిల్లలేదని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కి అల్-మాలికి వెల్లడించారు.
ఈ సంఘటన వల్ల ఎటువంటి నష్టం జరగలేదని మరియు చమురు సరఫరాలను ప్రభావితం చేయలేదని పేర్కొన్నారు. వైమానిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తున్నాయని, కీలకమైన సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాల భద్రతకు ఢోకా లేదని తెలిపారు.
తూర్పు ప్రావిన్స్లో ఉన్న రాస్ తనురా..సౌదీ అరేబియాలో అతిపెద్ద చమురు శుద్ధి మరియు ఎగుమతి సౌకర్యాలలో ఒకటి అని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!
- డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- మానవతా కారిడార్ను ప్రారంభించిన ఒమన్..!!
- త్వరలోనే సంక్షోభం..ఖతార్ ప్రవాసుల్లో ఆశావాదం..!!
- ముబారక్ అల్-కబీర్ పోర్టు ఘటన..ఖండించిన కువైట్..!!
- అజర్బైజాన్లోని విమానాశ్రయం పై ఇరాన్ దాడి..!!









