డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- March 05, 2026
రియాద్: సౌదీ వైమానిక రక్షణ దళాలు ఒక డ్రోన్ మరియు రెండు క్రూయిజ్ క్షిపణులను అడ్డుకుని ధ్వంసం చేశాయని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.తూర్పు ప్రావిన్స్లోని రాస్ తనురా చమురు శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడికి ప్రయత్నించినప్పటికీ నష్టం వాటిల్లలేదని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కి అల్-మాలికి వెల్లడించారు.
ఈ సంఘటన వల్ల ఎటువంటి నష్టం జరగలేదని మరియు చమురు సరఫరాలను ప్రభావితం చేయలేదని పేర్కొన్నారు. వైమానిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తున్నాయని, కీలకమైన సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాల భద్రతకు ఢోకా లేదని తెలిపారు.
తూర్పు ప్రావిన్స్లో ఉన్న రాస్ తనురా..సౌదీ అరేబియాలో అతిపెద్ద చమురు శుద్ధి మరియు ఎగుమతి సౌకర్యాలలో ఒకటి అని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- వర్షాకాల సన్నద్ధత పై డీజీపీ సి.వి.ఆనంద్ సమీక్ష
- జీ7 సదస్సు సందర్భంగా ప్రధాని మోడీ యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ భేటీ
- సోషల్ మీడియాలో నకిలీ బీమా ఆఫర్ల పై జాగ్రత్త
- వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం అలర్ట్.. !
- షార్జా–దుబాయ్ మధ్య కొత్త రహదారి అనుసంధానాలు
- షార్జాలోని అల్ బుకైష్ ప్రైవేట్ జూ ప్రత్యేక ఆకర్షణ
- జీ7 సదస్సులో పాల్గొన్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్
- TG20.. బ్రాండ్ అంబాసిడర్ గా విజయ్ దేవరకొండ
- NEET రీ-ఎగ్జామ్ నేపథ్యంలో భారత్లో టెలిగ్రామ్పై తాత్కాలిక నిషేధం
- సింగపూర్ CII సమ్మిట్లో సీఎం చంద్రబాబు









