డ్రోన్, 2 క్రూజ్ మిస్సైళ్లతో ఇరాన్ అటాక్..రాస్ తనురా సేఫ్..!!
- March 05, 2026
రియాద్: సౌదీ వైమానిక రక్షణ దళాలు ఒక డ్రోన్ మరియు రెండు క్రూయిజ్ క్షిపణులను అడ్డుకుని ధ్వంసం చేశాయని రక్షణ మంత్రిత్వశాఖ తెలిపింది.తూర్పు ప్రావిన్స్లోని రాస్ తనురా చమురు శుద్ధి కర్మాగారాన్ని లక్ష్యంగా చేసుకుని ఇరాన్ డ్రోన్ దాడికి ప్రయత్నించినప్పటికీ నష్టం వాటిల్లలేదని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారిక ప్రతినిధి మేజర్ జనరల్ తుర్కి అల్-మాలికి వెల్లడించారు.
ఈ సంఘటన వల్ల ఎటువంటి నష్టం జరగలేదని మరియు చమురు సరఫరాలను ప్రభావితం చేయలేదని పేర్కొన్నారు. వైమానిక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు విజయవంతంగా పనిచేస్తున్నాయని, కీలకమైన సౌకర్యాలు మరియు మౌలిక సదుపాయాల భద్రతకు ఢోకా లేదని తెలిపారు.
తూర్పు ప్రావిన్స్లో ఉన్న రాస్ తనురా..సౌదీ అరేబియాలో అతిపెద్ద చమురు శుద్ధి మరియు ఎగుమతి సౌకర్యాలలో ఒకటి అని అధికారులు వెల్లడించారు.
తాజా వార్తలు
- AI పరిశోధనలకు బిట్స్ పిలానీ–ఐఏఐఆర్వో భాగస్వామ్యం..
- అమెరికాలో జూలైలో 23 వేల ఉద్యోగాల కోత..
- 'AI'తో కొత్త ఉద్యోగాలు !!
- సౌదీ–టర్కీ–పాకిస్థాన్ మధ్య 'మక్కా సంయుక్త రక్షణ ఒప్పందం'..
- జీఎస్టీ ఆదాయం పెంపునకు ఏఐ వినియోగం..కొత్త కార్యాచరణపై సీఎం రేవంత్ సమీక్ష
- ఢిల్లీ విమానాశ్రయంలో బంగారం స్మగ్లింగ్ భగ్నం..
- ఫార్వర్డ్ చేసే ముందు ఒకసారి ఆలోచించండి.. ప్రజలకు కీలక సూచనలు జారీ చేసిన TDRA
- గుడివాడ–శివమొగ్గ ప్రత్యేక రైలుకు గ్రీన్ సిగ్నల్ దిశగా ముందడుగు.. ఎంపీ బాలశౌరి కృషికి ఫలితం
- యూఏఈలో భారతీయులకు పాస్పోర్ట్, కాన్సులర్ సేవలను మరింత వేగవంతం
- యూఏఈ–రష్యా అధ్యక్షుల ఫోన్ సంభాషణ.. ద్వైపాక్షిక సహకారం, మిడిల్ ఈస్ట్ పరిణామాలపై చర్చ







