లక్నోలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు..

- September 18, 2016 , by Maagulf
లక్నోలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు..

జమ్ముకాశ్మీర్ యూరీ సెక్టార్‌లో ఆర్మీ శిబిరంపై ఉగ్రదాడిలో చనిపోయిన 17 మంది సైనికుల ఆత్మకు శాంతి చేకూరాలంటూ దేశవ్యాప్తంగా ప్రార్ధనలు జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్ లక్నోలో ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. వీరమరణం పొందిన సైనికుల ఆత్మలకు శాంతి చేకూరాలని ప్రార్ధించారు. గాయపడిన సైనికులు త్వరగా కోలుకోవాలని ప్రార్ధించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com