8 వేల మంది అక్రమ నివాసితుల స్థితి సర్దుబాటు
- September 18, 2016
కువైట్ : 2011 నుండి ఆగష్టు 2016 చివరి వరకు, 8,004 మంది అక్రమ నివాసితులు కువైట్ లో వారి స్థితి సవరించుకున్నారని ఆదివారం అక్రమ నివాసితులు వ్యవహారాల కేంద్ర ఏజెన్సీ ఉపకరణం స్థితిని సర్దుబాటు చేసే శాఖ అధిపతి కల్నల్ మొహమ్మద్ అల్ వహాబ్గా కునలో మాట్లాడుతూ, 5.578 అక్రమ నివాసితులు వారి స్థితిని సర్దుబాటు జరిపి వారికి సౌదీ జాతీయత కల్పించారు. వీరిలో 895 మంది ఇరాకీయులు కాగా మరియు 810 మంది సిరియన్ దేశస్థులు ఉన్నారని ఆయన చెప్పారు.ఆ తర్వాత 85 మంది నివాసితులు వారి ఇరానియన్ జాతీయుతని వదులుకోనున్నారు, 49 మంది జోర్దానియన్ మరియు 596 మంది అక్రమ నివాసితులు కువైట్ లోవారి స్థితిని సవరించుకున్నారని ఆయన తెలిపారు. స్థిరత్వం నిర్వహించడానికి కేంద్ర ఉపకరణం యొక్క ప్రధాన కార్యాలయం సందర్శించడానికి, దేశంలో తమ స్థితి సర్దుబాటుకు అక్రమ నివాసితులు సంప్రదించాలని పిలుపునిచ్చారు.అల్- వహాబ్ చట్టాన్ని అనుసరించి అక్రమ నివాసితుల స్థితిని సర్దుబాటు చేసి ఆరోగ్య, విద్య మరియు రేషన్ కార్డులు ప్రతి ఐదేళ్లకు అదనంగా నవీకృతం చేసే రెసిడెన్సీ వీసాలు ఇవ్వబడుతుందని ఆయన తెలిపారు. కువైట్ జాతీయులకు ఉపాధి మరియు డ్రైవింగ్ లైసెన్స్ పొందడం వారి హోదా మార్పుకై త్వరలో అవి సైతం వర్తిస్తాయని చెబుతూ, ఇందుకు తగిన విధి విధానాలు వారికి ప్రాధాన్యత ఇచ్చి సులభతరం చేయనున్నట్లు ఆ అధికారి తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







