తెలుగు భాషాభివృద్ధికి తమిళనాడులో కార్యకలాపాలు..
- September 19, 2016
తెలుగు భాషాభివృద్ధికి తమిళనాడులో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు తెలుగు భాషాభివృద్ధి కమిటీ సభ్యులు మంత్రి పల్లె రఘునాథరెడ్డి, బుద్ధప్రసాద్, పరకాల ప్రభాకర్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. తమిళనాడులో అధికార భాషాభివృద్ధికి తీసుకున్న చర్యలపై రెండు రోజుల పాటు కమిటీ అధ్యయనం చేయనుంది. వివిధ సంస్థల్లో అమలవుతున్న విధానాలపై పలువురితో కమిటీ సభ్యులు సమావేశాలు నిర్వహించనున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







