తెలుగు భాషాభివృద్ధికి తమిళనాడులో కార్యకలాపాలు..

- September 19, 2016 , by Maagulf
తెలుగు భాషాభివృద్ధికి తమిళనాడులో కార్యకలాపాలు..

తెలుగు భాషాభివృద్ధికి తమిళనాడులో కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు తెలుగు భాషాభివృద్ధి కమిటీ సభ్యులు మంత్రి పల్లె రఘునాథరెడ్డి, బుద్ధప్రసాద్‌, పరకాల ప్రభాకర్ తమిళనాడులో పర్యటిస్తున్నారు. తమిళనాడులో అధికార భాషాభివృద్ధికి తీసుకున్న చర్యలపై రెండు రోజుల పాటు కమిటీ అధ్యయనం చేయనుంది. వివిధ సంస్థల్లో అమలవుతున్న విధానాలపై పలువురితో కమిటీ సభ్యులు సమావేశాలు నిర్వహించనున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com