ఏ.పి రాష్ట్రానికి మరో ఏడు ఎయిర్‌పోర్టులు

- September 19, 2016 , by Maagulf
ఏ.పి రాష్ట్రానికి మరో ఏడు ఎయిర్‌పోర్టులు

రూ. 300 కోట్లతో ఎయిర్‌పోర్టుకు అవసరమైన భూములు ఇచ్చామని, విజయవాడ, తిరుపతి ఎయిర్‌పోర్టులకు కూడా భూములు ఇచ్చామని అన్నారు. రాజమండ్రిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు భవిష్యత్తులో రాజమండ్రి ఎయిర్‌పోర్టును ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుగా మారుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి మరో ఆరో, ఏడో ఎయిర్‌పోర్టులు వస్తాయని, ఇంకా ఐదారు పోర్టులు రాబోతున్నాయని తెలిపారు. కాకినాడలో ఇండస్ట్రియల్‌ టౌన్‌షిప్‌ తీసుకొస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com