ఏ.పి రాష్ట్రానికి మరో ఏడు ఎయిర్పోర్టులు
- September 19, 2016
రూ. 300 కోట్లతో ఎయిర్పోర్టుకు అవసరమైన భూములు ఇచ్చామని, విజయవాడ, తిరుపతి ఎయిర్పోర్టులకు కూడా భూములు ఇచ్చామని అన్నారు. రాజమండ్రిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు భవిష్యత్తులో రాజమండ్రి ఎయిర్పోర్టును ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా మారుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి మరో ఆరో, ఏడో ఎయిర్పోర్టులు వస్తాయని, ఇంకా ఐదారు పోర్టులు రాబోతున్నాయని తెలిపారు. కాకినాడలో ఇండస్ట్రియల్ టౌన్షిప్ తీసుకొస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









