ఏ.పి రాష్ట్రానికి మరో ఏడు ఎయిర్పోర్టులు
- September 19, 2016
రూ. 300 కోట్లతో ఎయిర్పోర్టుకు అవసరమైన భూములు ఇచ్చామని, విజయవాడ, తిరుపతి ఎయిర్పోర్టులకు కూడా భూములు ఇచ్చామని అన్నారు. రాజమండ్రిలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చంద్రబాబు భవిష్యత్తులో రాజమండ్రి ఎయిర్పోర్టును ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా మారుస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి మరో ఆరో, ఏడో ఎయిర్పోర్టులు వస్తాయని, ఇంకా ఐదారు పోర్టులు రాబోతున్నాయని తెలిపారు. కాకినాడలో ఇండస్ట్రియల్ టౌన్షిప్ తీసుకొస్తున్నామని చంద్రబాబు పేర్కొన్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







