పెరిగిన బంగారం ధర

- September 19, 2016 , by Maagulf
పెరిగిన బంగారం ధర

బులియన్ మార్కెట్లో బంగారం కొనుగోలు, అంతర్జాతీయ సంకేతాలతో పసిడి ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. సోమవారం రూ.110 పెరగడంతో పది గ్రాముల బంగారం ధర రూ.31,150కి చేరుకుంది. వెండి కూడా రూ.45 వేల మార్కును దాటి రూ.525 పెరగింది. దీంతో కేజీ వెండి ధర రూ.45,500కి చేరుకుంది. పరిశ్రమలు, నాణేల తయారీదారుల నుంచి వెండికి డిమాండ్ పెరగడంతో ధరలు పెరిగినట్టు బులియన్ మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com