బహరేన్ లో " ప్రవాస దొంగల ముఠా " అరెస్టు
- September 20, 2016
మనామా : ఉద్యోగ ఉపాధికి కాక వారు ఎడారి దేశాలలో చోరకళని ప్రదర్శించాలని వచ్చి పోలీసులకు ఎంచక్కా దొరికిపోయారు. దొంగతనాలను చేసే ఆ ప్రవాస దొంగల ముఠాను మంగళవారం దక్షిణ గవర్నట్ లో పోలీసులు అరెస్టు చేశారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జనరల్ డైరెక్టరేట్ ఫోరెన్సిక్ సైన్స్ అధికారి ఒక ప్రకటనలో పేర్కొంటూ, ఈ దొంగల బృందం పలు ఇళ్ళల్లో అనేక దొంగతనాలు చేయడంలో ఆరితేరారని వివరించారు. ఆసియా దేశాలకు చెందిన వీరు ఒక ముఠా ఏర్పడి ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నారని...వారిని అరెస్టు చేసినట్లు ఆయన ధ్రువీకరించారు. వీరు ఖరీదైన వాచీలు, బంగారు ఆభరణాలను,సెల్ ఫోన్లను తదితర వస్తువులను నేర్పుగా అపహరిస్తారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







