బహరేన్ లో " ప్రవాస దొంగల ముఠా " అరెస్టు
- September 20, 2016
మనామా : ఉద్యోగ ఉపాధికి కాక వారు ఎడారి దేశాలలో చోరకళని ప్రదర్శించాలని వచ్చి పోలీసులకు ఎంచక్కా దొరికిపోయారు. దొంగతనాలను చేసే ఆ ప్రవాస దొంగల ముఠాను మంగళవారం దక్షిణ గవర్నట్ లో పోలీసులు అరెస్టు చేశారు. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ జనరల్ డైరెక్టరేట్ ఫోరెన్సిక్ సైన్స్ అధికారి ఒక ప్రకటనలో పేర్కొంటూ, ఈ దొంగల బృందం పలు ఇళ్ళల్లో అనేక దొంగతనాలు చేయడంలో ఆరితేరారని వివరించారు. ఆసియా దేశాలకు చెందిన వీరు ఒక ముఠా ఏర్పడి ఈ తరహా చోరీలకు పాల్పడుతున్నారని...వారిని అరెస్టు చేసినట్లు ఆయన ధ్రువీకరించారు. వీరు ఖరీదైన వాచీలు, బంగారు ఆభరణాలను,సెల్ ఫోన్లను తదితర వస్తువులను నేర్పుగా అపహరిస్తారని ఆయన తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









