బంగ్లాదేశ్లో మునిగిన పడవ, 13 మంది మృతి
- September 21, 2016
బంగ్లాదేశ్లో పడవ మునిగిన ప్రమాదంలో 13 మంది మరణించారు. మిగిలిన వారు గల్లంతయ్యారు. బంగ్లాదేశ్లో దక్షిణప్రాంతంలోని ఒక నదిలో 50 మందితో ప్రయాణిస్తున్న పడవ బలమైన ప్రవాహం కారణంగా ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ఈ ఘటనలో 13 మంది చనిపోగా మిగితా వారు గల్లంతయ్యారు. చనిపోయిన వారిలో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు ఏఎస్పీ మొటలెబ్ హుస్సేన్ తెలిపారు. గల్లైంతైన వారిలో 25 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరగా, మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









