బంగ్లాదేశ్లో మునిగిన పడవ, 13 మంది మృతి
- September 21, 2016
బంగ్లాదేశ్లో పడవ మునిగిన ప్రమాదంలో 13 మంది మరణించారు. మిగిలిన వారు గల్లంతయ్యారు. బంగ్లాదేశ్లో దక్షిణప్రాంతంలోని ఒక నదిలో 50 మందితో ప్రయాణిస్తున్న పడవ బలమైన ప్రవాహం కారణంగా ప్రమాదవశాత్తు మునిగిపోయింది. ఈ ఘటనలో 13 మంది చనిపోగా మిగితా వారు గల్లంతయ్యారు. చనిపోయిన వారిలో ఐదుగురు మహిళలు, ఒక చిన్నారి ఉన్నట్లు ఏఎస్పీ మొటలెబ్ హుస్సేన్ తెలిపారు. గల్లైంతైన వారిలో 25 మంది సురక్షితంగా ఒడ్డుకు చేరగా, మిగతా వారికోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







