దుబాయ్ విచ్చేయనున్న మోడీ..!!
- August 09, 2015
భారతదేశ ప్రియతమ నాయకుడు, ప్రధానమంత్రి గౌరవనీయిలు శ్రీ.మోడీ గారు స్వాతంత్ర దినోత్సవం తరువాత తమ మొదటి అంతర్జాతీయ పర్యటనకు గాను దుబాయ్ రానున్నారు. ఆగష్టు 16 మరియు 17 తేదీలయందు వారు దుబాయ్ లో ఉంటారు. ఇక్కడ నివశిస్తున్న భారతీయులను ఉద్దేశించి ఆగష్టు 17న దుబాయ్ యందుగల "దుబాయ్ క్రికెట్ స్టేడియం" నందు మాట్లాడగలరు. ఇందులో పాల్గొనుటకు ముందుగా www.namoindubai.ae లో రిజిస్టర్ కాగలరు. ఈ మహాసభలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా ప్రతి భారతీయునకి విజ్ఞప్తి.
--- సి.శ్రీ (దుబాయ్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







