తొలి టెస్టు మ్యాచ్లో బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ జట్టు..
- September 21, 2016
న్యూజిలాండ్తో కాన్పూర్ వేదికగా జరుగుతున్న తొలి టెస్టు మ్యాచ్లో టాస్ గెలిచిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత్కు చరిత్రాత్మక 500వ టెస్టు మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్పై ఇప్పటికే భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఇద్దరు స్పిన్నర్లు, ఇద్దరు పేసర్లతో కెప్టెన్ కోహ్లి తుదిజట్టును ఎంచుకున్నాడు. వెస్టిండీస్ పర్యటనలో నిరాశపరిచిన ఓపెనర్ శిఖర్ ధావన్ జట్టులో స్థానం కోల్పోగా.. యువ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్పై కెప్టెన్ విశ్వాసం ఉంచాడు.
భారత్ జట్టు
విరాట్ కోహ్లి (కెప్టెన్), మురళీ విజయ్, లోకేశ్ రాహుల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, రోహిత్ శర్మ, రవిచంద్రన్ అశ్విన్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్
న్యూజిలాండ్ జట్టు
కేన్ విలియమ్సన్ (కెప్టెన్,) లాథమ్, మార్టిన్ గప్తిల్, రాస్ టేలర్, లూక్ రోంచి, శాంట్నర్, వాట్లింగ్ (వికెట్ కీపర్), మార్క్ క్రేగ్, ఇష్ సోది, వాంగర్, ట్రెంట్ బౌల్ట్
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







