భారత మాజీ కెప్టెన్లందరినీ బీసీసీఐ ఘనంగా సన్మానం..
- September 21, 2016
టీమిండియా చరిత్రాత్మకమైన 500వ టెస్టు మ్యాచ్ ఆడుతున్న సందర్భంగా భారత మాజీ కెప్టెన్లందరినీ బీసీసీఐ ఘనంగా సన్మానించింది. కాన్పూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్ ఆరంభానికి ముందు బీసీసీఐ ఆధ్వర్యంలో ఉత్తరప్రదేశ్ క్రికెట్ అసోషియేషన్ మాజీ సారథులను జ్ఞాపికలతో సన్మానించింది. వెంగ్ సర్కార్, కపిల్ దేవ్, రవిశాస్త్రి, గంగూలీ, సచిన్ తెందుల్కర్, శ్రీకాంత్, అనిల్ కుంబ్లే, అజహరుద్దీన్, మహేంద్రసింగ్ ధోని తదితరులు సత్కారం పొందిన వారిలో ఉన్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







