ఒమాన్ ను వీడివెళ్లనున్న 3265 క్షమాభిక్ష దారులు
- August 10, 2015
ఒమాన్ మానవవనరుల శాఖ వారి సమాచారం ప్రకారం, జులై 21 నుండి 30 లోగా, 3265 మందికిపైగా సరాయిన అనుమతి పత్రాలు లేదా గడువుకు మించి ఉంటున్న ప్రవాసీయులు క్షమాభిక్ష అవధిని వినియోగించుకున్నారని తెలియవచ్చింది. మే, 3 వరకు ఉండిన ఈ వ్యవధి, 3 నెలలు పొడిగింపబడి ఈ జులై ఆఖరువారంతో ముగిసింది. ఈ శాఖవారి లెక్కల ప్రకారం 7382 మంది వివిధ దేశాల నుండి వచ్చిన శ్రామికులు, ఈ విధమైన శిక్ష లేదా పరిహారం లేకుండా ఒమాన్ను విడిచి వెళ్లనున్నారు.
--నూనె లెనిన్ కుమార్(ఒమాన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







