రొమేనియాలో భూకంపం, రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదు
- September 24, 2016
శనివారం ఉదయం రొమేనియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. పొరుగున ఉన్న బల్గేరియా, మోల్దోవాలలోనూ ప్రకంపనలు నమోదైనట్లు తెలుస్తోంది. వ్రాన్సియాలో 91.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు భూ విజ్ఞాన శాస్త్ర అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రమాదం ఉన్న ప్రాంతమని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఇవాళ్టి భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని పేర్కొన్నారు. 1977లో ఇక్కడ 7.2 తీవ్రతతో భూకంపం సంభవించినపుడు 1500 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









