రొమేనియాలో భూకంపం, రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదు
- September 24, 2016
శనివారం ఉదయం రొమేనియాలో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది. పొరుగున ఉన్న బల్గేరియా, మోల్దోవాలలోనూ ప్రకంపనలు నమోదైనట్లు తెలుస్తోంది. వ్రాన్సియాలో 91.6 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్లు భూ విజ్ఞాన శాస్త్ర అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం భూకంపాలు ఎక్కువగా సంభవించే ప్రమాదం ఉన్న ప్రాంతమని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు ఇవాళ్టి భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరిగినట్లు సమాచారం అందలేదని పేర్కొన్నారు. 1977లో ఇక్కడ 7.2 తీవ్రతతో భూకంపం సంభవించినపుడు 1500 మంది ప్రాణాలు కోల్పోయారు.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









