క్యారెట్తో దంత సంరక్షణ
- August 10, 2015
అప్పుడప్పుడు పళ్ల చిగుళ్లు వాచి, వాటి నుండి రక్తస్రావం అవుతూ చాలా బాధిస్తాయి. నోటి నుండి దుర్వాసన కూడా వస్తుంది. కూల్ డ్రింక్స్, ఎక్కువ కలర్ ఉన్న ఫ్రూట్ జ్యూసెస్, బీట్ రూట్ లాంటివి తాగినప్పుడు పళ్ల మీద ప్రభావం చూపిస్తాయి. తద్వారా పళ్లు రంగు మారి పసుపు పచ్చగా మారిపోతాయి. ఈ మరకలను తొలగించుకోవడానికి తరచుగా క్యారెట్, యాఫిల్లాంటి పళ్లు తినడం వల్ల పళ్ల మధ్యలో ఇరుక్కున్న ఆహారం తొలగిపోవడమే కాకుండా పళ్ల మీద ఏర్పడిన మరకలు కూడా తొలగిపోయే అవకాశం ఉంది. అంతేకాదు వారానికి ఒక్కసారైనా కనీసం బేకింగ్ సోడాను టూత్ బ్రష్ మీద వేసుకుని బ్రష్ చేసుకోవడం వల్ల పళ్ల మధ్య ఇరుక్కున్న ఆహారం ద్వారా ఏర్పడే సూక్ష్మక్రిములు, బాక్టీరియా తొలగిపోయి పళ్లు తాజాగా ఉంటాయి. వెనిగర్ పళ్ల మీద ఏర్పడిన మరకలను తొలగించుకోవడానికి ఉపయోగపడుతుంది. వెనిగర్లో కొద్దిగా నీళ్లు కలిపి పుక్కిలిస్తూ ఉండాలి. మనం వాడే టూత్ బ్రష్ రెండు మూడు నెలలకోసారి మారుస్తూ ఉండాలి.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









