కశ్మీర్‌లో నీలం నదిలో పడిపోయిన బస్సు : 24 మంది మృతి

- September 25, 2016 , by Maagulf
కశ్మీర్‌లో నీలం నదిలో పడిపోయిన బస్సు : 24 మంది  మృతి

 పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లోని నౌషహ్రీ వద్ద మినీ బస్సు నదిలో పడిపోవడంతో 24 మంది మృతి చెందారు. రోడ్లు బాగాలేకపోవడం, డ్రైవర్‌ నియంత్రణ కోల్పోవడంతో బస్సు నీలం నదిలో పడిపోయింది. నది లోతుగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగింది. మృత దేహాలు నదిలో కొట్టుకుపోయాయి. పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ రాజధాని ముషరాబాద్‌కు ఘటనా స్థలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com