కశ్మీర్లో నీలం నదిలో పడిపోయిన బస్సు : 24 మంది మృతి
- September 25, 2016
పాక్ ఆక్రమిత కశ్మీర్లోని నౌషహ్రీ వద్ద మినీ బస్సు నదిలో పడిపోవడంతో 24 మంది మృతి చెందారు. రోడ్లు బాగాలేకపోవడం, డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బస్సు నీలం నదిలో పడిపోయింది. నది లోతుగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగింది. మృత దేహాలు నదిలో కొట్టుకుపోయాయి. పాక్ ఆక్రమిత కశ్మీర్ రాజధాని ముషరాబాద్కు ఘటనా స్థలం 50 కిలోమీటర్ల దూరంలో ఉంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







