మోడీ యు.ఏ.ఈ. పర్యటనతో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు ప్రోత్సాహకరం
- August 11, 2015
30 సంవత్సరాల అనంతరం భారత ప్రధాని మోడీ యొక్క చారిత్రాత్మక రెండు రోజుల యూ. ఏ. ఈ. పర్యటన వల్ల ఈ రెండు శక్తివంతమైన ఆర్ధిక కెంద్రాల మధ్య వాణిజ్య మరియు మరియు పెట్టుబడులకు ప్రోత్సాహకరం మరియు అనేక రంగాలలో అనుమతులు సానుకూలమయేందుకు తెర తీయనుంది. అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ పర్యటన రెండు దేశాలమధ్య ఆర్ధిక మరియు రాజకీయ సంబంధాలలో నూతన కోణాన్ని ఆవిష్కరించడానికి నంది కానుంది. ప్రత్యేకించి మౌలిక రంగంలో, ఈ ట్రిలియన్ డాలర్లను ఖర్చుపెట్టాలని వ్యూహరచన చేసిన భారత నాయకత్వం అందుకు అనుగుణంగా, 800 బిలియన్ డాలర్లకు పైగా పుష్కలమైన నిధులు గల యూ. ఏ. ఈ. యొక్క 3 ప్రధాన వాణిజ్య భాగస్వాములలో ఒకటైన భారత్, మరిన్ని ఫారిన్ డైరక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులను ఆకర్షించనుంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









