మోడీ యు.ఏ.ఈ. పర్యటనతో ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులకు ప్రోత్సాహకరం
- August 11, 2015
30 సంవత్సరాల అనంతరం భారత ప్రధాని మోడీ యొక్క చారిత్రాత్మక రెండు రోజుల యూ. ఏ. ఈ. పర్యటన వల్ల ఈ రెండు శక్తివంతమైన ఆర్ధిక కెంద్రాల మధ్య వాణిజ్య మరియు మరియు పెట్టుబడులకు ప్రోత్సాహకరం మరియు అనేక రంగాలలో అనుమతులు సానుకూలమయేందుకు తెర తీయనుంది. అందరూ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న ఈ పర్యటన రెండు దేశాలమధ్య ఆర్ధిక మరియు రాజకీయ సంబంధాలలో నూతన కోణాన్ని ఆవిష్కరించడానికి నంది కానుంది. ప్రత్యేకించి మౌలిక రంగంలో, ఈ ట్రిలియన్ డాలర్లను ఖర్చుపెట్టాలని వ్యూహరచన చేసిన భారత నాయకత్వం అందుకు అనుగుణంగా, 800 బిలియన్ డాలర్లకు పైగా పుష్కలమైన నిధులు గల యూ. ఏ. ఈ. యొక్క 3 ప్రధాన వాణిజ్య భాగస్వాములలో ఒకటైన భారత్, మరిన్ని ఫారిన్ డైరక్ట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులను ఆకర్షించనుంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







