ఖతార్ లో భారతీయ మత్స్యకారుని కాల్చివేత
- August 11, 2015
భారత్ లోని తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారికి చెందిన అనీష్ అనే మరో యువకుడు కాల్చివేతకు బలయ్యాడు. అతని మృతదేహాన్ని బహ్రైన్ నావికాదళాలు ఆసుపత్రికి తీసుకురాగా, బోటులోని ఇతర మత్స్యకారులు, బోటుతో సహా సురక్షితంగా ఒడ్డుకు తీసుకురాబడ్డారు. సంఘటన వివరాలు స్పష్టంగా తెలియరానప్పటికీ, తమిళనాడు మత్స్యకారుల అభివృద్ధి ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడైన పి. జస్టిన్ అంటోనీ కధనం ప్రకారం, కాటారీ స్పాన్సర్ కు చెందిన ఒక బొటులో ఇతరులతో కలసి వేటకు వెళ్ళిన అనీష్, సముద్రపు దొంగల కాల్పులకు గురై ఉండవచ్చనీ ఆరోపించారు. అనీష్ మృతదేహాన్ని స్వదేశానికి వీలైనంత త్వరగా పంపాలని, సముద్రపు దొంగలను అరికట్టడానికి ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- మామిడి రసం తాగి 400 మందికి ఫుడ్ పాయిజన్.. 60 మంది పరిస్థితి విషమం!
- ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్..
- తెలంగాణ భవన్లో కేసీఆర్ కీలక సమావేశం
- తెలంగాణలో బస్సులు బంద్ ..ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు !
- రియాద్ లో ఘనంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు
- హాంకాంగ్లో ఘనంగా ఉగాది వేడుకలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ ని సందర్శించిన క్రౌన్ ప్రిన్స్ షేక్ హమ్దాన్
- తమిళనాడులో ముగిసిన ఎన్నికల ప్రచారం
- ఘనంగా గురూజీ రామ్ రతన్ జీ జయంతి వేడుకలు
- బాణసంచా ఫ్యాక్టరీలో పేలుడు..ఆరుగురు మృతి..









