ఖతార్ లో భారతీయ మత్స్యకారుని కాల్చివేత
- August 11, 2015
భారత్ లోని తమిళనాడు రాష్ట్రం, కన్యాకుమారికి చెందిన అనీష్ అనే మరో యువకుడు కాల్చివేతకు బలయ్యాడు. అతని మృతదేహాన్ని బహ్రైన్ నావికాదళాలు ఆసుపత్రికి తీసుకురాగా, బోటులోని ఇతర మత్స్యకారులు, బోటుతో సహా సురక్షితంగా ఒడ్డుకు తీసుకురాబడ్డారు. సంఘటన వివరాలు స్పష్టంగా తెలియరానప్పటికీ, తమిళనాడు మత్స్యకారుల అభివృద్ధి ట్రస్టు వ్యవస్థాపక అధ్యక్షుడైన పి. జస్టిన్ అంటోనీ కధనం ప్రకారం, కాటారీ స్పాన్సర్ కు చెందిన ఒక బొటులో ఇతరులతో కలసి వేటకు వెళ్ళిన అనీష్, సముద్రపు దొంగల కాల్పులకు గురై ఉండవచ్చనీ ఆరోపించారు. అనీష్ మృతదేహాన్ని స్వదేశానికి వీలైనంత త్వరగా పంపాలని, సముద్రపు దొంగలను అరికట్టడానికి ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









