మినిస్టర్స్ జీతాల్లో 20 శాతం కోత
- September 27, 2016
రియాద్: కింగ్ సల్మాన్, సీనియర్ గవర్నమెంట్ అఫీషియల్స్ జీతాల్లో కోత విధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు రాయల్ డిక్రీని విడుదల చేశారు. ఈ డిక్రీ ప్రకారం మినిస్టర్స్ జీతాల్లో 20 శాతం కోత పడుతుంది. షౌరా కౌన్సిల్ సభ్యులకు హౌసింగ్ మరియు ఫర్నిషింగ్ కోసం ఇస్తున్న యాన్యువల్ సబ్సిఇడీలో 15 శాతం కోత విధించేలా డిక్రీలో పేర్కొన్నారు. అలాగే, హై ర్యాంకింగ్ అధికారులకు కార్లను ఇవ్వడంపైన కూడా సస్పెన్షన్ని విధించారు. ల్యాండ్లైన్, మొబైల్ ఫోన్ల ఖర్చులు కూడా మంత్రులు, ఆయా అధికారులే చెల్లించాల్సి ఉంటుంది. అక్టోబర్ 1 నుంచి ప్రారంభమయ్యే హిజ్రి ఇయర్తో ఈ మార్పులు అమల్లోకి వస్తాయి. అయితే జీతాల్లో కోత నుంచి సదరన్ బోర్డర్లో విధులు నిర్వహిస్తున్న మిలిటరీ, ఇంటెలిజెన్స్, సెక్యూరిటీ ఆపరేషన్స్ నిర్వహిస్తున్న వారికి మినహాయింపు వర్తిస్తుంది.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









