ఖతార్ లో భారత స్వతంత్ర్య దినోత్సవ సంబరాలు
- August 13, 2015
భారత 69వ భారత స్వతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఖతార్ లోని ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) లో ఆగస్టు 15 ఉదయం 7 గంటలకు జండా వందన సమర్పణ జరుగుతుంది. దోహాలోని స్ట్రీట్ నెంబర్ 916, వాహిబ్ బిల్ ఒమైర్, అల్ మమౌరా లో పాఠశాల విద్యార్ధుల సమక్షంలో భారత రాయబారి సంజీవ్ అరోరా భారత జాతీయ పతకం ఎగురవేసి, ప్రధాని ప్రసంగ పాఠాన్ని చదవనున్నారు. ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చని, వారు తమ వెంట ఐ. డి. కార్డును తీసుకురావాలని ఆయన కోరారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









