ఖతార్ లో భారత స్వతంత్ర్య దినోత్సవ సంబరాలు

- August 13, 2015 , by Maagulf
ఖతార్ లో భారత స్వతంత్ర్య దినోత్సవ సంబరాలు

భారత 69వ భారత స్వతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఖతార్ లోని ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) లో ఆగస్టు 15 ఉదయం 7 గంటలకు జండా వందన సమర్పణ జరుగుతుంది. దోహాలోని స్ట్రీట్ నెంబర్ 916, వాహిబ్ బిల్ ఒమైర్, అల్ మమౌరా లో పాఠశాల విద్యార్ధుల సమక్షంలో భారత రాయబారి సంజీవ్ అరోరా భారత జాతీయ పతకం ఎగురవేసి, ప్రధాని ప్రసంగ పాఠాన్ని చదవనున్నారు. ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చని, వారు తమ వెంట ఐ. డి. కార్డును తీసుకురావాలని ఆయన కోరారు.

 

 

 

--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com