ఖతార్ లో భారత స్వతంత్ర్య దినోత్సవ సంబరాలు
- August 13, 2015
భారత 69వ భారత స్వతంత్ర్య దినోత్సవ సందర్భంగా ఖతార్ లోని ఇండియన్ కల్చరల్ సెంటర్ (ICC) లో ఆగస్టు 15 ఉదయం 7 గంటలకు జండా వందన సమర్పణ జరుగుతుంది. దోహాలోని స్ట్రీట్ నెంబర్ 916, వాహిబ్ బిల్ ఒమైర్, అల్ మమౌరా లో పాఠశాల విద్యార్ధుల సమక్షంలో భారత రాయబారి సంజీవ్ అరోరా భారత జాతీయ పతకం ఎగురవేసి, ప్రధాని ప్రసంగ పాఠాన్ని చదవనున్నారు. ఈ కార్యక్రమంలో ఎవరైనా పాల్గొనవచ్చని, వారు తమ వెంట ఐ. డి. కార్డును తీసుకురావాలని ఆయన కోరారు.
--వి.రాజ్ కుమార్(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







