శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీలు...
- September 29, 2016
శంషాబాద్ ఎయిర్పోర్టులో శుక్రవారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎయిర్పోర్టులోని బాత్రూంలో తనిఖీలు నిర్వహించగా ఓ బ్యాగు దొరికింది. దీన్ని తెరిచి చూడగా 50 లక్షల విలువైన 666 గ్రాముల బంగారం, 24 ఐఫోన్లు, బ్యాటరీలు, ఐప్యాడ్లు, సఫ్రన్ ఇరానియం పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. కాగా... ఈ బ్యాగును నరేష్ అనే ప్రయాణికుడు వదిలి వెళ్లినట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- సైబరాబాద్, రాచకొండ వెబ్సైట్లు హ్యాక్
- హైదరాబాద్: పారిశ్రామిక భూముల బదలాయింపును అడ్డుకునేందుకు కేటీఆర్ పర్యటన
- మచిలీపట్నం రహదారి అభివృద్ధి ప్రాజెక్టుల పై బాలశౌరి–NHAI చైర్మన్ తో భేటీ
- కామినేని విజయ ప్రస్థానంలో మరో కీలక మైలురాయి
- రూపాయి కుప్పకూలింది..
- దక్షిణ సుర్రాలో సందర్శకులకు పార్కింగ్ ఏర్పాట్లు..!!
- ధోఫర్లో ఐదుగురు యెమెన్ జాతీయులు అరెస్టు..!!
- సరికొత్త కారును గెలుచుకున్న ప్రవాస కార్పెంటర్..!!
- బహ్రెయిన్లో ఆసియా మహిళ పై విచారణ ప్రారంభం..!!
- ప్రైవేట్ రంగంలో.5 మిలియన్ల సౌదీలు..!!







