శంషాబాద్ ఎయిర్ పోర్టులో తనిఖీలు...
- September 29, 2016
శంషాబాద్ ఎయిర్పోర్టులో శుక్రవారం ఉదయం కస్టమ్స్ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఎయిర్పోర్టులోని బాత్రూంలో తనిఖీలు నిర్వహించగా ఓ బ్యాగు దొరికింది. దీన్ని తెరిచి చూడగా 50 లక్షల విలువైన 666 గ్రాముల బంగారం, 24 ఐఫోన్లు, బ్యాటరీలు, ఐప్యాడ్లు, సఫ్రన్ ఇరానియం పౌడర్ స్వాధీనం చేసుకున్నారు. కాగా... ఈ బ్యాగును నరేష్ అనే ప్రయాణికుడు వదిలి వెళ్లినట్లు గుర్తించారు.
తాజా వార్తలు
- ఆస్కార్ రేసులో సౌదీ 'హిజ్రా' సినిమా..!!
- ఒమన్ లో పర్యావరణ పరిరక్షణకు ప్రోత్సాహం..!!
- యూఏఈ వెదర్ అలెర్ట్.. భారీ వర్షాలు..వరదలు..!!
- ఖతార్ లో 'టాన్నౌరిన్' బాటిల్ వాటర్ ఉపసంహరణ..!!
- బహ్రెయిన్ లో జోరుగా నేషనల్ ట్రీ వీక్..!!
- పబ్లిక్ ప్లేస్ లో న్యూసెన్స్..పలువురు అరెస్టు..!!
- ప్రధాని మోదీ సభ పై కూటమి ఫోకస్
- Wi-Fi 8 పరిచయం
- ఘరఫత్ అల్ రాయన్ ఇంటర్చేంజ్ అండర్పాస్ మూసివేత..!!
- మాదకద్రవ్యాలను కలిగి ఉన్న పది మంది అరెస్టు..!!