నగరంలో ఆర్మీ ప్రాంతాల్లో ఆంక్షలు...

- September 29, 2016 , by Maagulf
నగరంలో ఆర్మీ ప్రాంతాల్లో ఆంక్షలు...

నగరంలో ఆర్మీ ఉన్న ప్రాంతాల్లో శుక్రవారం నుంచి ఆంక్షలు విధించారు. భారత్- పాకిస్తాన్‌ల మధ్య యుద్ద వాతావరణం నెలకొన్న నేపధ్యంలో ఈ ఆంక్షలను విదించినట్లు సమాచారం. ఇప్పటికే నగరంలోని నాగమందిర్‌, లాలాపేట్‌, ఏఓసీ రహదారులను మూసివేశారు. అలాగే కంటోన్మెంట్‌లో ఆర్మీ పాసులు ఉన్నవారికే అనుమతి ఇస్తున్నారు. పాసులు లేని వారు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ఆర్మీ అధికారులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com