యు.ఏ.ఈ. ద్రవ్య బదలాయింపులో సగానికి పైగా భారత్ కు!
- August 13, 2015
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో నివశిస్తున్న భారతీయుల సంఖ్య 28 మిలియన్లు ఉండగా, 2014 సంవత్సర ద్రవ్య బదలాయింపులలో చైనాను వెనక్కు నెట్టి, భారత్ 70.39 బిలియన్ డాలర్లతో ప్రధమ స్థానంలో ఉంది. ప్రపంచ బాంకు అంచనాల ప్రకారం, 2014లో ఆరు జీసీసీ దేశాలు, 102 బిలియన్ డాలర్లను బదిలీ చేయగా, అందులో ఎక్కువ మొత్తం ఇండియా, బంగ్లాదేశ్, ఫిలిప్పైన్స్, పాకిస్తాన్, శ్రీ లంక, నేపాల్ వంటి ఏషియా దేశాలు సింహభాగం ఆక్రమించాయని, 200 పైగా వివిధ దేశాల వారు ఉంటున్న యూ. ఏ. ఈ. లో 2.65 భారతీయ వాసులు ఉండగా, భారత్ కు బదిలీ అయిన మొత్తం ఎగుమతుల ఆదాయం, FDI మరియు విదేశీసంస్థల పెట్టుబడులు కాకుండా, 12 బిలియన్ల నుండి 15 బిలియలకు పెరిగిందనీ, యూ. ఏ. ఈ. ఎక్శ్ఛేంజ్ అద్యక్షులు శ్రీ సుధీర్ కుమార్ శెట్టి తెలియజేశారు. ఇక సౌదీలో కూడా 28 మిలియన్ల శ్రామికులుండగా, వారు పంపిణీ చేసిన మొత్తం 10.836 బిలియన్ డాలర్లతో భారత్ అగ్రస్థానంలో ఉంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









