యు.ఏ.ఈ. ద్రవ్య బదలాయింపులో సగానికి పైగా భారత్ కు!
- August 13, 2015
ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలలో నివశిస్తున్న భారతీయుల సంఖ్య 28 మిలియన్లు ఉండగా, 2014 సంవత్సర ద్రవ్య బదలాయింపులలో చైనాను వెనక్కు నెట్టి, భారత్ 70.39 బిలియన్ డాలర్లతో ప్రధమ స్థానంలో ఉంది. ప్రపంచ బాంకు అంచనాల ప్రకారం, 2014లో ఆరు జీసీసీ దేశాలు, 102 బిలియన్ డాలర్లను బదిలీ చేయగా, అందులో ఎక్కువ మొత్తం ఇండియా, బంగ్లాదేశ్, ఫిలిప్పైన్స్, పాకిస్తాన్, శ్రీ లంక, నేపాల్ వంటి ఏషియా దేశాలు సింహభాగం ఆక్రమించాయని, 200 పైగా వివిధ దేశాల వారు ఉంటున్న యూ. ఏ. ఈ. లో 2.65 భారతీయ వాసులు ఉండగా, భారత్ కు బదిలీ అయిన మొత్తం ఎగుమతుల ఆదాయం, FDI మరియు విదేశీసంస్థల పెట్టుబడులు కాకుండా, 12 బిలియన్ల నుండి 15 బిలియలకు పెరిగిందనీ, యూ. ఏ. ఈ. ఎక్శ్ఛేంజ్ అద్యక్షులు శ్రీ సుధీర్ కుమార్ శెట్టి తెలియజేశారు. ఇక సౌదీలో కూడా 28 మిలియన్ల శ్రామికులుండగా, వారు పంపిణీ చేసిన మొత్తం 10.836 బిలియన్ డాలర్లతో భారత్ అగ్రస్థానంలో ఉంది.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







