మోదీ దుబాయ్ సభకు 48 వేల మంది భారతీయులు రిజిస్ట్రేషన్
- August 13, 2015
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16, 17 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పర్యటించనున్నారు. 17న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. దీని కోసం ఇప్పటికే 48 వేల మంది భారతీయులు నమోఇన్దుబాయ్.ఎఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సభ నాటికి ఈ సంఖ్య 50 వేలకు చేరుతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
--యం.వాసుదేవరావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు









