మోదీ దుబాయ్ సభకు 48 వేల మంది భారతీయులు రిజిస్ట్రేషన్
- August 13, 2015
ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 16, 17 తేదీల్లో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో పర్యటించనున్నారు. 17న దుబాయ్ అంతర్జాతీయ స్టేడియంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. దీని కోసం ఇప్పటికే 48 వేల మంది భారతీయులు నమోఇన్దుబాయ్.ఎఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సభ నాటికి ఈ సంఖ్య 50 వేలకు చేరుతుందని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు.
--యం.వాసుదేవరావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









