యు. ఏ. ఈ. లో భారత్, పాక్ ప్రజల స్వతంత్ర దినోత్సవ సంబరాలు
- August 14, 2015
ఈ మధ్య జారీని కాల్పుల నిషేధ ఒప్పందాన్ని అతిక్రమించిన విషయంలో, భారత్ ఇంకా పాక్ దేశాలు ఒకరీనొకరు
నిందించుకుంటున్న నేపధ్యంలో అక్క్డడ మన వాఘా బోర్డరు దగ్గర స్వతంత్ర దినీత్సవం నాడు ఎప్పటిలా మితాయిలను,
పరస్పరం పంచుకోకపోవచ్చుగాక! కానీ ఇక్కడ యూ. ఏ. ఈ. లో, దశాబ్దాలనుంది అన్యోన్యoగా ఉంటున్న రెండు దేశాల
ప్రజల సంబరాలకు అవేవీ అడ్డురావు; ఇక్కడి రెండు దేశాల ప్రవాసీయులు పాకిస్తానీ స్వతంత్ర దినోత్సవం ఆగస్ట్ 14ను,
భారత స్వతంత్ర దినోత్సవం ఆగస్ట్ 15 ను కలిసే రెండురోజుల పండుగగా జరుపుకుంటూ ఉండడం విశేషం.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం..
- NRI TDP గల్ఫ్ కౌన్సిల్ ఆధ్వర్యంలో ఘనంగా సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలు
- చర్చలు విఫలమైతే బాంబులే.. ట్రంప్ హెచ్చరిక
- ఇరాన్తో మునుపటి సంబంధాలు అసాధ్యం..!!
- డిఫెన్స్ ఫోర్స్ సన్నద్ధతను సమీక్షించిన కింగ్ హమద్ ..!!
- 1200 ఫ్లైట్స్ నడుపుతున్న జజీరా ఎయిర్వేస్..!!
- సౌదీ అరేబియాలో 1.6% తగ్గిన ప్రాపర్టీ ధరలు..!!
- బర్కాలో ఆసియా దేశస్థుడు అరెస్టు..!!
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం









