యు. ఏ. ఈ. లో భారత్, పాక్ ప్రజల స్వతంత్ర దినోత్సవ సంబరాలు
- August 14, 2015
ఈ మధ్య జారీని కాల్పుల నిషేధ ఒప్పందాన్ని అతిక్రమించిన విషయంలో, భారత్ ఇంకా పాక్ దేశాలు ఒకరీనొకరు
నిందించుకుంటున్న నేపధ్యంలో అక్క్డడ మన వాఘా బోర్డరు దగ్గర స్వతంత్ర దినీత్సవం నాడు ఎప్పటిలా మితాయిలను,
పరస్పరం పంచుకోకపోవచ్చుగాక! కానీ ఇక్కడ యూ. ఏ. ఈ. లో, దశాబ్దాలనుంది అన్యోన్యoగా ఉంటున్న రెండు దేశాల
ప్రజల సంబరాలకు అవేవీ అడ్డురావు; ఇక్కడి రెండు దేశాల ప్రవాసీయులు పాకిస్తానీ స్వతంత్ర దినోత్సవం ఆగస్ట్ 14ను,
భారత స్వతంత్ర దినోత్సవం ఆగస్ట్ 15 ను కలిసే రెండురోజుల పండుగగా జరుపుకుంటూ ఉండడం విశేషం.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







