బహరేన్ లో మహాత్మా గాంధీ జయంతిని నిర్వహించిన భారత రాయబార కార్యాలయం

- October 02, 2016 , by Maagulf
బహరేన్ లో మహాత్మా గాంధీ జయంతిని నిర్వహించిన భారత రాయబార కార్యాలయం

 

మనామా: మహాత్మా గాంధీ జయంతి దృష్ట్యా భారతదేశం యొక్క ఎంబసీ బహరేన్ కేరళీయ  సమాజం  వద్ద ఒక కార్యక్రమం నేటి  సాయంత్రం 7 గంటలకు నిర్వహించనుంది. అదే సమయంలో, ప్రవాసి భారతీయ కేంద్ర ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ వెబ్కాస్ట్ ద్వారా తెరపై కనబడి ప్రసంగించనున్నారు ఇదే సందర్భంలో దౌత్యకార్యాలయం బహరేన్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద "మహాత్మాగాంధీ జీవితం" పై ఒక ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఇక్కడ ప్రవేశం ఉచితమని నిర్వాహకులు తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com