బహరేన్ లో మహాత్మా గాంధీ జయంతిని నిర్వహించిన భారత రాయబార కార్యాలయం
- October 02, 2016
మనామా: మహాత్మా గాంధీ జయంతి దృష్ట్యా భారతదేశం యొక్క ఎంబసీ బహరేన్ కేరళీయ సమాజం వద్ద ఒక కార్యక్రమం నేటి సాయంత్రం 7 గంటలకు నిర్వహించనుంది. అదే సమయంలో, ప్రవాసి భారతీయ కేంద్ర ప్రారంభోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ వెబ్కాస్ట్ ద్వారా తెరపై కనబడి ప్రసంగించనున్నారు ఇదే సందర్భంలో దౌత్యకార్యాలయం బహరేన్ ఎగ్జిబిషన్ సెంటర్ వద్ద "మహాత్మాగాంధీ జీవితం" పై ఒక ఫోటోగ్రఫీ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఇక్కడ ప్రవేశం ఉచితమని నిర్వాహకులు తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







