సిట్రా బాంబు దాడి కేసులో ఐదుగురి అరెస్టు
- August 14, 2015
గత నెల బహ్రైన్ లోని సిట్రాలో ఇద్దరు పోలీ స్ వారి మృతికి, 5గురు ఇతరుల గాయాలకు కారణమైన బాంబుదాడి కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్టు ఆ దేశ ఆంతరంగిక శాఖ వారు నిన్న ప్రకటించారు. అరెస్టు చేయబడిన వారిలో ముగ్గురు ఇరాన్ రేవల్యూషనరీ గార్డ్స్ మరియు ఇరాక్ కు చెందిన హిజ్బొల్లా గ్రూపుకు చెందిన వారి గా గుర్తించినట్టు కూడా తెలియజేశారు. సీత్ర బాంబుదాడి స్థలంలో జరిగిన ఫొరెన్సిక్ పరీక్షలలో హైగ్రేడు పేలుడు పదార్ధం (C4) ను వాడినట్టు మేజర్ జనరల్ అల్ హస్సాన్ తెలియజేశారు. ఇంకా, నిందితుల నుండి తెలుసుకున్న సమాచారం మేరకు వివిధ బాంబులు, బాంబు తయారీ పదార్ధాలు, వాడడానికి సిద్ధం చేసిన బాంబులను కనిపెట్టినట్టు కూడా ఆయన తెలియజేశారు.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







