అబుధాబీ షేక్ జాయెద్ గ్రాండ్ మసీదును సందర్శించనున్న మోదీ!
- August 14, 2015
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అబుధాబీ యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యా న్ వారి ఆహ్వానంపై యు. ఏ. ఈ. లోనే అతిపెద్డదైన షేక్ జాయెద్ గ్రాండ్ మసీదును అగ స్టు 17 న సందర్శించనున్నారు. అదేరోజు అబుధాబీలో 26,000 మంది శ్రామికులుందే అతి పెద్దదైన ఇంటర్నేషనల్ సిటీ లోనున్న భారతీయులను కలసి సావకాశంగా ముచ్చటిస్తారు. ఇంకా, ఆయన యువరాజు వారిని, ఇతర ప్రముఖ నేతలతో చర్చలు జరుపుతారని ఆంతరంగిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పోక్స్ పర్సన్ శ్రీ వికాస్ స్వరూప్ తెలిపారు. ఇక, దుబాయి క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగే మోడీ ప్రసంగ కార్యక్రమానికి భారీ స్థాయిలో 50,000 మంది హాజరవగలరని అంచనా.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- కువైట్లో ఉగ్రవాద నిధుల కుట్ర భగ్నం: 24 మంది అరెస్ట్
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..









