అబుధాబీ షేక్ జాయెద్ గ్రాండ్ మసీదును సందర్శించనున్న మోదీ!
- August 14, 2015
భారత ప్రధాని నరేంద్ర మోదీ, అబుధాబీ యువరాజు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యా న్ వారి ఆహ్వానంపై యు. ఏ. ఈ. లోనే అతిపెద్డదైన షేక్ జాయెద్ గ్రాండ్ మసీదును అగ స్టు 17 న సందర్శించనున్నారు. అదేరోజు అబుధాబీలో 26,000 మంది శ్రామికులుందే అతి పెద్దదైన ఇంటర్నేషనల్ సిటీ లోనున్న భారతీయులను కలసి సావకాశంగా ముచ్చటిస్తారు. ఇంకా, ఆయన యువరాజు వారిని, ఇతర ప్రముఖ నేతలతో చర్చలు జరుపుతారని ఆంతరంగిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పోక్స్ పర్సన్ శ్రీ వికాస్ స్వరూప్ తెలిపారు. ఇక, దుబాయి క్రికెట్ స్టేడియంలో సోమవారం జరిగే మోడీ ప్రసంగ కార్యక్రమానికి భారీ స్థాయిలో 50,000 మంది హాజరవగలరని అంచనా.
--యం.వాసుదేవ రావు (మాగల్ఫ్ ప్రతినిధి,బహ్రెయిన్)
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!
- ఒమన్లో జూలై 25 నుంచి 'పర్పుల్ శనివారం' ప్రారంభం..!!
- దుబాయ్లో 30 ఫుట్ ఓవర్ బ్రిడ్జీలపై స్మార్ట్ LED వ్యవస్థ..!!
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన







