వంద టార్గెట్ అంటున్న డిక్టేటర్
- August 14, 2015
తన వందో చిత్రం తర్వాత పూర్తి స్థాయి రాజకీయ జీవితంలోకి వస్తానని ప్రముఖ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రకటించారు. ప్రజల మధ్య ఉంటూ సేవ చేయాలన్నదే తమ కుటుంబం ఆకాంక్షని చెప్పారు. తన నియోజకవర్గమైన హిందూపురాన్ని దేశంలో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానన్నారు. హంద్రినీవా కాల్వతో హిందూపురాన్ని సస్యశ్యామలం చేయాలన్నదే తన లక్ష్యమని చెప్పారు.
--- సి.శ్రీ (దుబాయ్)
తాజా వార్తలు
- ఢిల్లీ క్యాపిటల్స్ పై చెన్నై సూపర్ కింగ్స్ విజయం
- మే 10 ఎన్టీఆర్ ట్రస్ట్ తలసేమియా రన్కు నారా భువనేశ్వరి పిలుపు
- ప్రాంతీయ భద్రత పై యూఏఈ–భారత్ విదేశాంగ మంత్రుల కీలక చర్చలు
- కీసర టోల్ప్లాజా వద్ద ఘోర ప్రమాదం
- ఆ వార్తలు వేదనకు గురిచేశాయి: దర్శకుడు వేణు ఉడుగుల
- నార్సింగి పోలీస్ స్టేషన్లో సింగర్ మంగ్లీ ఫిర్యాదు
- గాయని ఆశా భోస్లేకు గుండెపోటు..ఆసుపత్రికి తరలింపు
- అమేజాన్ సమ్మర్ సేల్..
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు









