సన్నిలియోన్ 'రాత్రి' తెలుగులో రానుంది

- October 06, 2016 , by Maagulf
సన్నిలియోన్ 'రాత్రి' తెలుగులో రానుంది

 శృంగార తార సన్నిలియోన్ కి రాంత్రంతే చాలా ఇష్టమట. అందుకే తెలుగు ప్రేక్షకులని సన్నీ 'రాత్రి' పలకరించనుందట. ఆమె నటించిన బాలీవుడ్ చిత్రం "రాగిణి ఎంఎంఎస్-2". బోల్డ్ కంటెంట్ తో భయపెట్టే సన్నివేశాలు పుష్కలంగా ఉన్న చిత్రమిది. బాలీవుడ్ లో రూ.100కోట్లకి పైగా వసూలు చేసింది. ఇప్పుడీ చిత్రాన్ని 'రాత్రి' పేరుతో తెలుగు, తమిళ్ బాషల్లోకి తీసుకురానున్నారు.

భూషణ్ పటేల్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో.. అనిత, పర్విన్‌దబాస్, సత్య మృదుల్, కరణ్ దలూజా ప్రధాన పాత్రల్లో నటించారు. సన్నీ అందాల ఆరోబోత సినిమాకే హైలైట్ గా నిలిచింది. ఇపుడీ అందాలని నమ్ముకొనే సన్నీని 'రాత్రి'లో వదులుతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com