శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో కొత్త చిత్రం ఆరంభం
- October 06, 2016
'గోల్కొండ హైస్కూల్', 'తను నేను' ఫేం సంతోష్ శోభన్ హీరోగా దర్శకుడు కృష్ణవంశీ శిష్యుడు శ్రీనివాస్ చక్రవర్తి దర్శకత్వంలో ఓ చిత్రం రూపుదిద్దుకోనుంది. బుధవారం ఈ చిత్రాన్ని లాంఛనంగా ప్రారంభించారు. సింప్లిజిత్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ డైరెక్టర్ మాధవీలత క్లాప్ కొట్టగా, దర్శకుడు వంశీపైడి పల్లి కెమెరా స్విచ్చాన్ చేశారు. సింప్లిజిత్ ప్రొడక్షన్స్ పతాకంపై అభిజిత్ జయంతి నిర్మిస్తున్న ఈ చిత్రంలో నరేష్, తనికెళ్ల భరణి, అజయ్, వెన్నెల కిషోర్, జెమిని సురేష్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: డిజె వసంత్, కెమెరామెన్: సామల భాస్కర్, ఆర్ట్: కిరణ్కుమార్ మన్నె, పాటలు: రామజోగయ్య శాస్త్రి, భాస్కరభట్ల, బాలాజీ.
తాజా వార్తలు
- కమ్యూనిటీ వర్చువల్ సమావేశం నిర్వహించిన భారత రాయబారి..!!
- అత్యవసర హెచ్చరికలు.. ప్రజలకు సౌదీ అరేబియా అప్పీల్..!!
- ఒమన్లో CBSE విద్యార్థుల పై పరీక్షల ఒత్తిడి..!!
- మిడిలీస్టు సంక్షోభం.. 40వేలకు పైగా ఫ్లైట్స్ క్యాన్సిల్..!!
- వివిధ ప్రదేశాలలో ఈదియా ATMలు ప్రారంభం..!!
- రాజద్రోహం కేసులో మరణశిక్షకు ప్రాసిక్యూషన్ పిలుపు..!!
- భారత జట్టు తదుపరి మ్యాచ్ల షెడ్యూల్ ఇదే..!
- బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్
- ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా దుబాయ్–వరుసగా ఆరవ సంవత్సరం గుర్తింపు
- తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం..









