ఎమ్.ఎస్. ధోనీ రీల్ లైఫ్లోనూ సెంచరీ బాదేశాడు...
- October 09, 2016
భారత స్టార్ బ్యాట్స్మెన్ ఎమ్.ఎస్. ధోనీ రియల్ లైఫ్లోనే కాదు రీల్ లైఫ్లోనూ సెంచరీ బాదేశాడు. ధోనీ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన 'ఎమ్.ఎస్. ధోనీ-ది అన్టోల్డ్ స్టోరీ' చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.103 కోట్ల వసూళ్లు రాబట్టింది. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు తరణ్ ఆదర్శ్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ఈ చిత్రంలో ధోనీ పాత్రలో సుషాంత్సింగ్ రాజ్పుత్ నటించాడు. సెప్టెంబర్ 30న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







