సౌదీని గుడ్డిగా సమర్థించమని అమెరికా ప్రకటన
- October 09, 2016
సౌదీ అరేబియాను గుడ్డిగా సమర్థించమని అమెరికా ప్రకటించంది. యెమన్లో అంత్యక్రియల కార్యక్రమంపై జరిగిన బాంబుదాడిలో 140 మంది మృతి చెందిన అనంతరం అమెరికా ఈ ప్రకటన చేసింది. ఈ విషయాన్ని అమెరికా భద్రతా సమితి ప్రతినిధి నెడ్ ప్రైస్ వెల్లడించారు. సౌదీ అరేబియాకు తన భూభాగంలో సార్వభౌమత్వాన్ని కాపాడుకునే హక్కు ఉంది. కానీ యెమన్లో నేడు, గతంలో జరిగిన ఘటనల కారణంగా సౌదీకి మద్దతుపై పునఃసమీక్షించుకుంటామని తెలిపారు. ఈ ఘటనపై యెమన్ కూడా తీవ్రంగా స్పందించింది. ఇప్పటి వరకు యెమన్పై సౌదీ నిర్వహించిన దాడుల్లో 6,700 మంది మృతి చెందారు. .
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







