సర్జికల్ స్రైక్స్కు ప్రతీకారంగా భారత పార్లమెంట్పై దాడి ఉగ్రవాదుల టార్గెట్..
- October 09, 2016సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ భావిస్తోందా? ఇండియాలోని ప్రముఖ ప్రదేశాలపై ఉగ్రవాదుల కన్ను పడిందా? ఈ నెల ముగిసే లోపు భారీ ఉగ్రదాడి జరగబోతోందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమిస్తున్నాయి నిఘా వర్గాలు. పాక్ ఏ క్షణంలోనైనా దాడికి తెగబడొచ్చని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. భారత సైన్యం కూడా ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్మీ చీఫ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మరో విషయం తెలిసింది. సర్జికల్ స్రైక్స్కు ప్రతీకారంగా భారత పార్లమెంట్పై దాడి చేయాలని జైష్ ఇ ముహ్మద్(జేఈఎం) ఉగ్రవాద సంస్థ ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. జేఈఎం చీఫ్ మౌలానా మసూద్ అజర్ ఈ నిర్ణయానికొచ్చినట్లు హెచ్చరించింది.
మెరుపు దాడులు చేసి భారత్ను కోలుకోలేని దెబ్బ కొట్టాలని ఈ పాక్ ఆధారిత ఉగ్రవాద సంస్థ భావిస్తున్నట్లు నిఘా వర్గాలు భారత్ను హెచ్చరించాయి.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు