శ్రీలంక క్రికెటర్లపై దాడికి సూత్రధారి మృతి....
- October 09, 2016కరుడుగట్టిన పాకిస్థానీ ఉగ్రవాది క్యూరీ అజ్మల్ను ఆఫ్ఘనిస్థాన్-అమెరికా ప్రత్యేక బలగాలు మట్టుబెట్టాయి. 2009లో శ్రీలంక క్రికెటర్లపై జరిగిన దాడికి సూత్రధారి అజ్మల్. పాకిస్థాన్ను వణికించిన అనేక ప్రధాన ఉగ్రవాద దాడుల్లో అజ్మల్ కీలక పాత్ర పోషించాడు. నిషేధిత లష్కరే-ఈ-జంగీ ఉగ్రవాద సంస్థలో ్ఞఅగ్ర నేతగా వ్యవహరించాడు. అతడికి తెహ్రిక్-ఈ-తాలిబ న్(పాకిస్థాన్) ఉగ్రవాద సంస్థతో బలమైన సంబంధాలు ఉన్నాయి. గత కొంతకాలంగా పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దులోని పాక్ టిక్కాలో తలదాంచుకుంటున్నాడు.పాక్ టిక్కాలోని తాలిబ న్ స్థావరాలపై జరిపిన దాడుల్లో అజ్మల్ మృతి చెందినట్టు మీడియా వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో కొంత మంది తాలిబన్ నేతలనూ సజీవంగా పట్టుకున్నట్టు అక్కడి గిరిజనులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- మళ్లీ టెన్షన్ పెడుతోన్న కరోనా.. సింగపూర్లో వ్యాపిస్తోన్న మహమ్మారి
- భారత్ లో రేపు ఐదో దశ పోలింగ్.. పోటీలో ప్రముఖ నేతలు
- సర్వత్రా ఉత్కంఠ..ఇరాన్ అధ్యక్షుడు రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్ పర్వతాల్లో క్రాష్..
- విదేశీ పర్యటనకు చంద్రబాబు
- షెడ్యూల్ కంటే ముందే మెట్రో స్టేషన్లు పునర్ ప్రారంభం
- జిలీబ్లో లిక్కర్ ఫ్యాక్టరీ సీజ్
- దుబాయ్ ఫ్లీ మార్కెట్ గురించి తెలుసా?
- మడా కార్డ్ మోసాల ఫిర్యాదుకు ఆన్లైన్ సేవ ప్రారంభం
- మహిళలు,వృద్ధుల సాధికారతకు ఒమన్ కృషి
- ఖతార్ ప్రెసిషన్ హెల్త్ ఇన్స్టిట్యూట్ కొత్త రికార్డు