సర్జికల్ స్రైక్స్కు ప్రతీకారంగా భారత పార్లమెంట్పై దాడి ఉగ్రవాదుల టార్గెట్..
- October 09, 2016సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ భావిస్తోందా? ఇండియాలోని ప్రముఖ ప్రదేశాలపై ఉగ్రవాదుల కన్ను పడిందా? ఈ నెల ముగిసే లోపు భారీ ఉగ్రదాడి జరగబోతోందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమిస్తున్నాయి నిఘా వర్గాలు. పాక్ ఏ క్షణంలోనైనా దాడికి తెగబడొచ్చని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. భారత సైన్యం కూడా ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్మీ చీఫ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మరో విషయం తెలిసింది. సర్జికల్ స్రైక్స్కు ప్రతీకారంగా భారత పార్లమెంట్పై దాడి చేయాలని జైష్ ఇ ముహ్మద్(జేఈఎం) ఉగ్రవాద సంస్థ ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. జేఈఎం చీఫ్ మౌలానా మసూద్ అజర్ ఈ నిర్ణయానికొచ్చినట్లు హెచ్చరించింది.
మెరుపు దాడులు చేసి భారత్ను కోలుకోలేని దెబ్బ కొట్టాలని ఈ పాక్ ఆధారిత ఉగ్రవాద సంస్థ భావిస్తున్నట్లు నిఘా వర్గాలు భారత్ను హెచ్చరించాయి.
తాజా వార్తలు
- వీసా నిబంధనలు కఠినతరం చేసిన ఆస్ట్రేలియా..
- ఇండియాకు ఒమన్ ఎయిర్ అదనపు సర్వీసులు
- ఫుజైరాలో వీధుల్లో వైల్డ్ క్యాట్ సంచారం..!
- రెసిడెన్సీ పర్మిట్ల కోసం లంచం.. నలుగురికి జైలుశిక్ష, జరిమానా
- మహిళను చంపి, దుకాణానికి నిప్పంటించిన వ్యక్తి..అరెస్ట్
- యూఏఈ, జోర్డాన్, టర్కీలతో ఖతార్ కీలక చర్చలు..!
- యూఏఈలో ఇకపై చేతితో చెల్లింపులు..?
- పవన్ కళ్యాణ్ కు ఓటు వేసి గెలిపించాలని పిఠాపురం ప్రజలను కోరిన చిరంజీవి
- నేడు హైదరాబాద్కు రానున్న ప్రధాని మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు
- యూఏఈలో భారతీయుడు మృతి..ఎన్నారైల తోడ్పాటుతో స్వగ్రామానికి పార్దీవదేహాం