సర్జికల్ స్రైక్స్కు ప్రతీకారంగా భారత పార్లమెంట్పై దాడి ఉగ్రవాదుల టార్గెట్..
- October 09, 2016
సర్జికల్ దాడులకు ప్రతీకారం తీర్చుకోవాలని పాక్ భావిస్తోందా? ఇండియాలోని ప్రముఖ ప్రదేశాలపై ఉగ్రవాదుల కన్ను పడిందా? ఈ నెల ముగిసే లోపు భారీ ఉగ్రదాడి జరగబోతోందా? ఈ ప్రశ్నలన్నింటికీ అవుననే సమాధానమిస్తున్నాయి నిఘా వర్గాలు. పాక్ ఏ క్షణంలోనైనా దాడికి తెగబడొచ్చని హెచ్చరికలు జారీ చేస్తున్నాయి. భారత సైన్యం కూడా ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్మీ చీఫ్ ఇప్పటికే ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే మరో విషయం తెలిసింది. సర్జికల్ స్రైక్స్కు ప్రతీకారంగా భారత పార్లమెంట్పై దాడి చేయాలని జైష్ ఇ ముహ్మద్(జేఈఎం) ఉగ్రవాద సంస్థ ప్లాన్ చేసినట్లు ఇంటెలిజెన్స్ హెచ్చరించింది. జేఈఎం చీఫ్ మౌలానా మసూద్ అజర్ ఈ నిర్ణయానికొచ్చినట్లు హెచ్చరించింది.
మెరుపు దాడులు చేసి భారత్ను కోలుకోలేని దెబ్బ కొట్టాలని ఈ పాక్ ఆధారిత ఉగ్రవాద సంస్థ భావిస్తున్నట్లు నిఘా వర్గాలు భారత్ను హెచ్చరించాయి.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







