మధ్య ప్రదేశ్ లో బస్సు బోల్తా..

- October 11, 2016 , by Maagulf
మధ్య ప్రదేశ్ లో బస్సు బోల్తా..

మధ్యప్రదేశ్‌లో సంభవించిన రోడ్డు ప్రమాదంలో 39మంది పోలీసులు గాయపడ్డారు. భోపాల్‌ నుంచి బాలాఘాట్‌కి వెళ్తున్న బస్సు జిర్పా గ్రామంలో అదుపుతప్పి బోల్తా పడింది. వీఐపీ డ్యూటీ విధుల కోసం పోలీసులు బస్సులో వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానిక ఎస్పీ ఘటనాస్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com