బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేస్తే 3,000 ఖతార్ రియాల్స్ వరకు జరిమానా
- October 12, 2016
దోహా: ఎమిర్ శ్రీ శ్రీ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ థానీ మంగళవారం బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం కోసం 3,000 ఖతార్ రియాల్స్ వరకు జరిమానా విధించవచ్చని ఇది పొగాకు నియంత్రణ మరియు పొగాకు ఉత్పత్తులు 2016 చట్టం సంఖ్య10 ను జారీ చేశారు.18 సంవత్సరాల వయస్సు లోపు పిల్లల విషయంలో వాహనాలు నడుపుతూ ధూమపానం వారికి కూడా ఇదే శిక్ష ఎదుర్కొవాల్సి ఉంది .
పొగాకు ఉత్పత్తులను దిగుమతి మరియు దాని ఉప ఉత్పత్తులు మరియు ఎలక్ట్రానిక్ సిగరెట్లు నిషేధం "స్వీయక " వంటి ఇతర నమిలే పొగాకు అరికట్టేందుకు చట్టంలో కఠినమైన చర్యలు నిర్దేశించింది. సంబంధిత నిషేధాలని ఉల్లంఘించినందుకు సంబంధిత వ్యక్తిని ఆరు నెలల జైలులో ఉంచి మరియు 100,000 కతర్ రియాళ్ళ మించకుండా జరిమానాలు విధించవచ్చు.
తాజా వార్తలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!







