రోడ్లపై టైర్లను తగలబెట్టిన కేసులో 9 మందికి మూడేళ్ళ జైలుశిక్ష

- October 12, 2016 , by Maagulf
రోడ్లపై టైర్లను తగలబెట్టిన కేసులో 9 మందికి మూడేళ్ళ  జైలుశిక్ష

మనామా: దహనం కేసులో తొమ్మిదిమందికి జైలుశిక్ష విధిస్తు  సుప్రీం అప్పీల్స్ న్యాయస్థానం  తొమ్మిదిమంది ముద్దాయిలకు వ్యతిరేకంగా జైలుశిక్షను జారీ చేసింది.వారందరిని కట కటాల వెనుక మూడు సంవత్సరాల పాటు కారాగారానికి గురయ్యారు.  ఈ కేసులోని వివరాల ప్రకారం, ట్రాఫిక్ అడ్డగించడం ఉద్దేశ్యంతో సల్మాబాద్ గ్రామంలో టైర్లుకు నిప్పంటించినట్లు బాహరనియులపై ఆరోపణలు చేయబడ్డాయి.ఈ అగ్ని ప్రమాదంలో ప్రజా ఆస్తులను జీవితాలను ఇబ్బంది పెట్టినందుకు తొమ్మిదిమందిపై కేసు నమోదైయింది. ఆగస్టు 11 వ  తేదీ 2014 న జరిగిన ఈ సంఘటన గూర్చి పోలీసు విచారణ జరిపి కోర్టుకు నివేదించారు. తొమ్మిదిమంది ముద్దాయిలు దహనం కేసులో దోషులుగా నిరూపించడం జరిగింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com