రోడ్లపై టైర్లను తగలబెట్టిన కేసులో 9 మందికి మూడేళ్ళ జైలుశిక్ష
- October 12, 2016
మనామా: దహనం కేసులో తొమ్మిదిమందికి జైలుశిక్ష విధిస్తు సుప్రీం అప్పీల్స్ న్యాయస్థానం తొమ్మిదిమంది ముద్దాయిలకు వ్యతిరేకంగా జైలుశిక్షను జారీ చేసింది.వారందరిని కట కటాల వెనుక మూడు సంవత్సరాల పాటు కారాగారానికి గురయ్యారు. ఈ కేసులోని వివరాల ప్రకారం, ట్రాఫిక్ అడ్డగించడం ఉద్దేశ్యంతో సల్మాబాద్ గ్రామంలో టైర్లుకు నిప్పంటించినట్లు బాహరనియులపై ఆరోపణలు చేయబడ్డాయి.ఈ అగ్ని ప్రమాదంలో ప్రజా ఆస్తులను జీవితాలను ఇబ్బంది పెట్టినందుకు తొమ్మిదిమందిపై కేసు నమోదైయింది. ఆగస్టు 11 వ తేదీ 2014 న జరిగిన ఈ సంఘటన గూర్చి పోలీసు విచారణ జరిపి కోర్టుకు నివేదించారు. తొమ్మిదిమంది ముద్దాయిలు దహనం కేసులో దోషులుగా నిరూపించడం జరిగింది.
తాజా వార్తలు
- 55 రోజుల తర్వాత కువైట్ విమానాశ్రయం పునఃప్రారంభం
- నకిలీ పెట్టుబడి, ట్రేడింగ్ మోసాల పై ప్రజలకు దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- పెట్రోల్ బంకుల్లో ‘నో స్టాక్’ బోర్డులు కనిపించకూడదు: సీఎం చంద్రబాబు
- ఇరాన్ దాడి షాక్…అమెరికా స్థావరాలకు భారీ నష్టం
- చెన్నై పై గుజరాత్ ఘన విజయం
- కరీంనగర్ లో ఘనంగా కుబేర క్లాత్ షోరూం రెండో బ్రాంచ్ ప్రారంభం
- కువైట్లో ఎన్నారై టిడిపి ఆధ్వర్యంలో క్యాన్సర్ బాధిత కార్యకర్తకు ఆర్థిక సహాయం
- ప్రముఖ భారతీయ వ్యాపారవేత్త వాసు ష్రాఫ్ కన్నుమూత
- 2025లో QR 20.98 బిలియన్ల ‘రియల్’ లావాదేవీలు..!!
- వాట్సాప్ ద్వారా డాక్యుమెంట్స్..యూఏఈలో నిషేధం..!!









