రోడ్లపై టైర్లను తగలబెట్టిన కేసులో 9 మందికి మూడేళ్ళ జైలుశిక్ష
- October 12, 2016
మనామా: దహనం కేసులో తొమ్మిదిమందికి జైలుశిక్ష విధిస్తు సుప్రీం అప్పీల్స్ న్యాయస్థానం తొమ్మిదిమంది ముద్దాయిలకు వ్యతిరేకంగా జైలుశిక్షను జారీ చేసింది.వారందరిని కట కటాల వెనుక మూడు సంవత్సరాల పాటు కారాగారానికి గురయ్యారు. ఈ కేసులోని వివరాల ప్రకారం, ట్రాఫిక్ అడ్డగించడం ఉద్దేశ్యంతో సల్మాబాద్ గ్రామంలో టైర్లుకు నిప్పంటించినట్లు బాహరనియులపై ఆరోపణలు చేయబడ్డాయి.ఈ అగ్ని ప్రమాదంలో ప్రజా ఆస్తులను జీవితాలను ఇబ్బంది పెట్టినందుకు తొమ్మిదిమందిపై కేసు నమోదైయింది. ఆగస్టు 11 వ తేదీ 2014 న జరిగిన ఈ సంఘటన గూర్చి పోలీసు విచారణ జరిపి కోర్టుకు నివేదించారు. తొమ్మిదిమంది ముద్దాయిలు దహనం కేసులో దోషులుగా నిరూపించడం జరిగింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







