థాయిలాండ్ రాజు మృతి
- October 13, 2016
గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న థాయిలాండ్ రాజు భూమిబోల్ అదుల్యతేజ్(88) గురువారం కన్నుమూశారు. ప్యాలెస్ అధికారులు ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం పదవిలో ఉన్న రాజుగా అదుల్యతేజ్ ఉన్నారు. ఆయన మృతితో థాయిలాండ్ వాసులు తీవ్ర శోకంలో మునిగారు. గతేడాది నుంచి ఆయన అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందని ఆదివారం నాడే రాజభవనం అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!
- ఖతార్ మున్సిపాలిటీలో ఈకో ఫ్రెండ్లీ వెహికల్స్, పరికరాలు..!!









