థాయిలాండ్ రాజు మృతి
- October 13, 2016
గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న థాయిలాండ్ రాజు భూమిబోల్ అదుల్యతేజ్(88) గురువారం కన్నుమూశారు. ప్యాలెస్ అధికారులు ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం పదవిలో ఉన్న రాజుగా అదుల్యతేజ్ ఉన్నారు. ఆయన మృతితో థాయిలాండ్ వాసులు తీవ్ర శోకంలో మునిగారు. గతేడాది నుంచి ఆయన అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందని ఆదివారం నాడే రాజభవనం అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









