థాయిలాండ్ రాజు మృతి
- October 13, 2016
గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న థాయిలాండ్ రాజు భూమిబోల్ అదుల్యతేజ్(88) గురువారం కన్నుమూశారు. ప్యాలెస్ అధికారులు ఈ మేరకు అధికారిక ప్రకటనను విడుదల చేశారు. ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ కాలం పదవిలో ఉన్న రాజుగా అదుల్యతేజ్ ఉన్నారు. ఆయన మృతితో థాయిలాండ్ వాసులు తీవ్ర శోకంలో మునిగారు. గతేడాది నుంచి ఆయన అనారోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన ఆరోగ్యం క్షీణించిందని ఆదివారం నాడే రాజభవనం అధికారులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







