ఎం రత్నం తాజా ప్రాజెక్టులో పవన్కు జోడీగా నయనతార..
- October 14, 2016
టాలీవుడ్ స్టార్ పవన్కళ్యాణ్ కిశోర్ కుమార్ పార్థసాని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా సెట్స్పై ఉండగానే నేసన్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తమిళ చిత్రం వేదాలం రీమేక్గా తెరకెక్కనున్న ఈ మూవీని ఎ ఎం రత్నం నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఫిలింనగర్లో చక్కర్లు కొడుతోంది.తాజా ప్రాజెక్టులో పవన్కు జోడీగా నయనతార నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటివరకు తెరపైన కనిపించని పవన్, నయన్ల కాంబినేషన్ సినిమాకు చాలా బాగా ఉపయోగపడుతుందని భావించిన చిత్ర యూనిట్ ఈ విషయమై నయనతారను సంప్రదించినట్లు టాలీవుడ్ వర్గాలు పేర్కొన్నాయి.ఈ మూవీ స్క్రిప్ట్ నచ్చిన నయనతార సినిమాలో నటించేందుకు గ్రీన్సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కథానుగుణంగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు అవసరముంటుందట. ప్రస్తుతానికి నయన్ను మెయిన్ హీరోయిన్గా సెలెక్ట్ చేసిన నిర్మాతలు మరో హీరోయిన్ కోసం వెతుకులాట ప్రారంభించారట.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









