ఆత్మాహుతి దాడి
- October 14, 2016
సిరియా- టర్కీ సరిహద్దులోని ఆర్మీ చెక్పోస్టు వద్ద కారుబాంబు పేలడంతో 30 మందికిపైగా దుర్మరణం చెందారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది సిరియా తిరుగుబాటు దారులే ఉన్నారని ప్రభుత్వం తెలిపింది. క్షతగాత్రులను టర్కీలోని ఆస్పత్రికి తరలించారు. వారిలో 10 మంది పరిస్థితి విషమంగా ఉంది. దాడికి పాల్పడింది ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులేనని అధికారులు భావిస్తున్నారు. ఆత్మాహుతి దాడి జరిగిన ప్రాంతం.. టర్కీ అనుకూల తిరుగుబాటుదారులకు పట్టు ఉన్నప్రాంతం
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









