' అసమర్థ ' సాహిర్ కెమెరాలు రోడ్ల నియంత్రణకు సరిపోదు
- October 17, 2016
రియాద్ - ట్రాఫిక్ చట్టంలో సవరణల గూర్చి ఇటీవల మంత్రి మండలి ఆమోదంపై ప్రజల నుంచి మిశ్రమ స్పందనలు వెల్లువెత్తుతున్నాయి .కొంతమంది ఈ చట్టం గూర్చిమాట్లాడుతూ, కొత్త చట్టం చాలా కఠినమైనదని మరియు చాలా క్రూరమైన జరిమానాలు వంటి శిక్షలు కలిగినదని తమ అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇతరులు కొందరు దీనిని సమర్ధించారు. నిర్లక్ష్యంగా వాహనాలు నడిపే డ్రైవర్లు, ముఖ్యంగా దేశదిమ్మరులకు ఇందులో తీవ్రమైన శిక్షలు అమలుజరగనున్నట్లు వ్యాఖ్యానిస్తున్నారు.
ట్రాఫిక్ వ్యవస్థపై నిపుణులైన ఒక న్యాయవాది మాట్లాడుతూ, ఈ సవరణల కారణంగా పౌరుడు మరియు అతని హక్కుల ప్రయోజనార్థం సంబంధించినవాని అన్నారు. అయితే వాహనదారుని వేగం నమోదు చేసే "అసమర్థ కెమెరాలను ట్రాఫిక్ పోలీసులు ఏర్పాటు చేసి అవి అత్యంత ఆధునికమైనవని వర్ణించడం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు. రోడ్డు పరిస్థితులను బట్టి వేగ పరిమితులు సర్దుబాటు కాబడతాయని నిర్లక్ష్యంగా వాహనాలు నడిపి నిబంధనలు ఉల్లంఘించినవారిపై కేసులు ఆధునిక నిఘా కెమెరాలతో మాత్రమే కేసులు నమోదు చేయాలనీ ఆయన పిలుపునిచ్చారు. చట్ట ఉల్లంఘనల గూర్చి న్యాయవాది విమర్శించారు. ప్రతి రకమైన ఉల్లంఘన కోసం ప్రత్యేక జరిమానాలు ఉన్నాయి..అయితే నేర తీవ్రత ఆధారంగా జరిమానాలు మాత్రమే రెట్టింపు చేసే సవరణలపై పునరాలోచించాలని ఆయన విమర్శించారు.
తాజా వార్తలు
- 'పిరికిపంద చర్య'గా ఉగ్రదాడి వర్ణన.. ఐక్యతకు పిలుపు!
- జీతం, సెలవులు మరియు మీ హక్కుల పై యూఏఈ లేబర్ లా ఏం చెబుతోంది?
- యూఏఈ సూపర్ మార్కెట్లలో పుష్కలంగా నిల్వలు..
- రంగంలోకి ఫుజైరా క్రౌన్ ప్రిన్స్
- DXB, DWC లో 48 గంటల్లో 1,140 ఫ్లైట్స్..!!
- యూఏఈలో ప్రయాణికులకు ఉచిత వైద్య సహాయం..!!
- రియాద్కు భారీ వర్ష సూచన..!!
- ఇరాన్, GCC దేశాల నుండి ఒమానీ పౌరులు సేఫ్ రిటర్న్..!!
- ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న కువైట్..!!
- బాప్కోలో అగ్నిప్రమాదం..ఇరాన్ మిస్సైల్ అటాక్?









