కేసీఆర్ గవర్నర్ నరసింహన్తో భేటీ ...
- October 17, 2016
గవర్నర్ నరసింహన్తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం భేటీ అయ్యారు. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత పరిపాలనకు సంబంధించిన అంశాలను గవర్నర్కు వివరించారు. కొత్త సచివాలయం నిర్మించాలని భావిస్తున్న నేపథ్యంలో సచివాలయంలో ఏపీకి చెందిన భవనాలు ఖాళీ అయినందున తెలంగాణకు అప్పగించాలని గవర్నర్ను కోరినట్లు తెలిసింది.అనంతరం ఎంసీహెచ్ఆర్డీలో గ్రామీణ నీటి సరఫరా అధికారులతో సీఎంసమావేశమయ్యారు.మిషన్ భగీరథ పనులపై సమీక్ష నిర్వహించారు. ఇప్పటి వరకు జరిగిన పనుల వివరాలను తెలుసుకున్నారు. పనులను వేగవంతం చేసి 2017 చివరి నాటికి ఇంటింటికీ నీరు అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు
తాజా వార్తలు
- వాహనదారులకు ఊరట
- ఆస్కార్స్ 2026 ప్రజెంటర్గా ప్రియాంక చోప్రా
- పిల్లలు, కార్మికులకు భరోసా ఇవ్వండి: కువైట్ అంతర్గత మంత్రిత్వ శాఖ విజ్ఞప్తి
- ఆన్లైన్లో మిస్ లీడ్ కంటెంట్ స్ప్రెడ్.. 194 మంది అరెస్టు..!!
- ఖతార్లోని అల్-ఉదీద్ వైమానిక స్థావరంపై డ్రోన్ దాడి..!!
- మనామాలో హోటళ్ళు, నివాస భవనానికి నష్టం..!!
- కువైట్లో చిక్కుకున్న ప్రయాణీకులతో టచ్ లో ఎంబసీ..!!
- మిడిల్ ఈస్ట్, ఒమన్లో CBSE పరీక్షలు రద్దు..!!
- అరబ్ దేశాలపై ఇరాన్ దాడులను ఖండించిన కౌన్సిల్..!!
- యూఏఈలో పరిమితంగా కమర్షియల్ ఫ్లైట్స్ ప్రారంభం..!!









